భార్య పుట్టింటికి వెళ్లిందని..

-

దంపతుల మధ్య గొడవతో భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో మ‌న‌స్తాపానికి గురైన భ‌ర్త‌ ఆత్మహత్య చేసుకున్న ఘటన బంట్వారం మండలం బొపునారంలో జ‌రిగింది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన అయినెల్లి జనార్ధన్ (30) తరచూ భార్య‌తో గొడ‌వ‌పడేవాడు. దీంతో ఈ మ‌ధ్య‌నే భార్య పుట్టింటికి వెళ్తింది. మ‌న‌స్తాపానికి గురైన జనార్ధన్ శుక్రవారం రాత్రి ఇంట్లో ఎవరు లేని సమయంలో ఆత్మహత్య చేసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news