Tamilnadu: 14 వేల అప్పు చెల్లించలేదని.. స్నేహితుడి ఇద్దరు కొడుకులను చంపిన దుర్మార్గుడు!

-

 

తమిళనాడులో దారుణం ‌‌‌‌చోటు చేసుకుంది. అప్పు చెల్లించలేదని స్నేహితుడి ఇద్దరు కొడుకులని చంపాడు మరో స్నేహితుడు. ఈ సంఘటన తమిళనాడులోని తిరుపత్తూరు జిల్లా అంపూర్ లో జరిగింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. తిరుపత్తూరు జిల్లా అంపూర్ కు చెందిన స్నేహితుడు యోగరాజ్ కు 14 వేల అప్పు ఇచ్చారు వంత్ కూమార్. ఇక ఆ అప్పు చెల్లింపుపై ఇరువురు మధ్య గత కొన్నిరోజులుగా గోడవలు జరుగుతున్నాయి.

The wicked man who killed two sons of a friend for not paying his debt

అప్పు చెల్లించడానికి మరికొద్ది రోజులు సమయం కోరాడు యోగరాజ్‌. దీంతో ఆగ్రహంతో యోగరాజ్ కు చెందిన ఇద్దరు కూమారులను చంపాడు వసంత కుమార్‌. యోగరాజ్ కు చెందిన యోగిత్ (6), దర్శన్ (4)లకు స్నాక్స్ కొనిస్తానని తీసుకెళ్ళి కోట్టి చంపాడు వసంత కుమార్‌. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు పోలీసులు. ఇక పోలీసుల విచారణలో 14,000 అప్పు చెల్లించకపోవడంతో యోగరాజ్ పిల్లల్ని కొట్టి చంపినట్లు ఒప్పుకున్నారు వసంత్ కూమార్‌‌.

Read more RELATED
Recommended to you

Latest news