రేపు(ఆదివారం) తాండూరు నియోజకవర్గంలో రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పర్యటించనున్నారని వ్యక్తిగత సహాయకులు శ్రీనివాస్ తెలిపారు. తాండూరు పట్టణంలోని రైతు బజార్లో నిర్వహించనున్న రైతుబంధు ఉత్సవాల్లో పాల్గొంటారని తెలిపారు. కావున అధికారులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొని మంత్రి పర్యటన విజయవంతం చేయాలని కోరారు.
రేపు మంత్రి సబిత పర్యటన
By Naga Babu
-
Previous article
Read more RELATEDRecommended to you
విజయశాంతి ట్వీట్ పై నెటిజన్స్ ట్రోలింగ్..!
తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఉండదు' అని కిషన్ రెడ్డి అనడం సమంజసం...
Anji N -
నిజామాబాద్లో పోటీ చేయడం పద్మవ్యూహంలో చిక్కడమే – జీవన్ రెడ్డి
నిజామాబాద్లో పోటీ చేయడం పద్మవ్యూహంలో చిక్కడమే అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు...
నాకు పదవులు ఇవ్వడం లేదు…రేవంత్ పై జీవన్ రెడ్డి హాట్ కామెంట్స్ !
నాకు పదవులు ఇవ్వడం లేదంటూ...రేవంత్ పై జీవన్ రెడ్డి హాట్ కామెంట్స్...