మంత్రాల నేపంతో వృద్ద దంపతులపై కత్తులతో దాడి చేసిన దారుణ ఘటన జనగాం జిల్లా జఫర్ఘడ్ మండలంలో చోటు చేసుకుంది. మండలంలోని తీగారం గ్రామంకు చెందిన వృద్ధ దంపతులు మంత్రాలు చేస్తున్నారన్న నేపథ్యంలో పలువురు వారిపై నిన్న రాత్రి కత్తులతో దాడి చేశారు. గాయపడిన ఆ దంపతులను వైద్య పరీక్షల కోసం వరంగల్ ఎంజీఎంకు తరలించారు. పోలీసులు ఆ ప్రాంతంలో మోహరించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
మంత్రాల నేపథ్యంలో దంపతులపై కత్తులతో దాడి
By Naga Babu
-
Read more RELATEDRecommended to you
పోస్టల్ బ్యాలెట్ పై జగన్ ప్రభావం… వైసీపీకి జైకొట్టిన ఉద్యోగులు
ఈసారి కూడా ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు ఏకపక్షంగా జరిగేలా కనిపిస్తున్నాయి.వైసీపీ గెలుపు...
ఉద్యోగం ఇప్పిస్తానని నిరుద్యోగులకు టోకరా.. రూ.46.19లక్షల క్యాష్ తో పరార్..!
నిరుద్యోగుల నిస్సహాయతను ఆసరాగా చేసుకుని కొందరు అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ...
Anji N -
కాంగ్రెస్ ప్రభుత్వం అలా కూలిపోతే మాకు సంబంధం లేదు : కిషన్ రెడ్డి
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి...
Anji N -