కొంతమంది యువతీ యువకులు బతుకుతెరువు కోసం ఫేక్ ఏజెంట్ల ద్వారా విదేశాలకు వెళ్లి ఇబ్బందులకు గురికావద్దని జిల్లా ప్రజలకు సిద్దిపేట పోలీస్ కమిషనర్ శ్వేత పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ…భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ద్వారా గుర్తింపు పొందిన ఏజెంట్ల సమాచారం గురించి ప్రభుత్వ వెబ్సైట్లో చెక్ చేసుకుని, ఆ ఏజెంట్లను సంప్రదించిన తర్వాతే వెళ్లాలని సూచించారు.
సిద్దిపేట: ‘గమనిక.. వారితో జాగ్రత్త’
By Naga Babu
-
Read more RELATEDRecommended to you
డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య
విద్యార్థి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండల పరిధిలోని చిత్తాపూర్లో ఆలస్యంగా...
మెదక్.. గన్ పేలి బాలిక మృతి
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం వావిలాలలోని ఓ ఫామ్ హౌస్లో దారుణం...
జగిత్యాల, మెట్ పల్లిలో అటవీ పార్కులు
జగిత్యాల జిల్లాలో అర్బన్లలో అటవీ పార్కులు ఏర్పాటు కానున్నాయి. పట్టణాల్లో ఆహ్లాదం,...