రంగారెడ్డి : బైక్ అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో ఒకరు మృతి చెందిన ఘటన దౌల్తాబాద్ మండలం నాగసార్ గ్రామ సమీపంలో శుక్రవారం చోటు చేసుకుంది. మద్దూర్ మండలంలో జాధరావుపల్లి గ్రామానికి చెందిన కృష్ణయ్య(24) అక్కడికక్కడే మృతి చెందగా అంజి అనే మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రమేశ్ తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో.. ఒకరు స్పాట్ డెడ్
By Naga Babu
-
Previous article
Next article