వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో పత్తి ధర మరోసారి రికార్డు ధర పలికి రూ.10 వేలకు చేరువగా వచ్చింది. ఈరోజు క్వింటాల్ పత్తి ధర రూ.9,820 అయ్యింది. అలాగే మిర్చి ధర రూ.16,700లుగా ఉండగా.. పల్లికాయ ధర రూ.5,800లుగా ఉంది. మార్కెట్కు సరుకులు తీసుకొచ్చే రైతులు కరోనా నిబంధనలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.
వరంగల్: మరోసారి రికార్డు స్థాయిలో పత్తి ధర
By Naga Babu
-
Previous article