బీజేపీ ఐటీ సోషల్ మీడియా వరంగల్, మహబూబాబాద్ జిల్లాల ఇంఛార్జిగా, రాష్ట్ర ఐటీ కోర్ టీం సభ్యులు ఎలుక నీశాంత్ నియామకమయ్యారు. ఈ నియామకం తక్షణమే అమలులోకి రానునట్లు బీజేపీ ఐటీ సోషల్ మీడియా రాష్ట్ర కన్వీనర్ ఎర్పుల వెంకటరమణ తెలిపారు. తనపై నమ్మకంతో ఈపదవి అప్పగించినందుకు నిశాంత్ రాష్ట్ర కమిటీకి కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలో బిజెపి బలోపేతానికి కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు.
వరంగల్, మహబూబాబాద్ జిల్లాల ఇంఛార్జిగా నిశాంత్
By Network
-
Previous article
Next article