కేసీఆర్ ప్రభుత్వానికి ఇదే చివరి బడ్జెట్ అని పిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొండేటి మల్లయ్య అన్నారు. నిన్న అసెంబ్లీలో స్పీకర్ వ్యవహరించిన తీరుకు నిరసనగా TPCC అధ్యక్షులు రేవంత్ రెడ్డి పిలుపు మేరకు నకిరేకల్ మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం వద్ద నల్ల రిబ్బన్లతో నిరసన తెలిపారు. అసెంబ్లీలో స్పీకర్ వ్యవహరించిన తీరు ప్రతిపక్షాల గొంతు నొక్కే విధంగా ఉందన్నారు. కార్యక్రమంలో నాయకులు, తదితరులున్నారు.
నల్గొండ : కేసీఆర్ ప్రభుత్వానికి ఇదే చివరి బడ్జెట్’
By Network
-
Read more RELATEDRecommended to you
డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య
విద్యార్థి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండల పరిధిలోని చిత్తాపూర్లో ఆలస్యంగా...
మెదక్.. గన్ పేలి బాలిక మృతి
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం వావిలాలలోని ఓ ఫామ్ హౌస్లో దారుణం...
జగిత్యాల, మెట్ పల్లిలో అటవీ పార్కులు
జగిత్యాల జిల్లాలో అర్బన్లలో అటవీ పార్కులు ఏర్పాటు కానున్నాయి. పట్టణాల్లో ఆహ్లాదం,...