నకిలీ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టించి లక్షల రూపాయలు కాజేస్తూ అక్రమాలకు పాల్పడుతున్న కేరళ ఖిలాడి దంపతులను వరంగల్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టి సీపీ తరుణ్ జోషి మాట్లాడారు. కేరళ దంపతులు బిజ్జు, రవీంద్రన్ నాయర్ జల్సాలకు అలవాటు పడి నకిలీ కంపెనీల పేర్లు చెప్పి వసూళ్లకు పాల్పడి మోసం చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రజలు ఇటువంటి మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని వారన్నారు
వరంగల్లో కేరళ ఖిలాడి దంపతుల అరెస్ట్
By Network
-
Read more RELATEDRecommended to you
వరంగల్ ఫోర్ట్, వేయి స్తంభాల దేవాలయానికి యూనిస్కో గుర్తింపు తెస్తాం: మంత్రి శ్రీనివాస్ గౌడ్
ఎంతో మంది అధికారంలోకి వచ్చినా... వరంగల్ ను ఎవరూ అభివృద్ధి చేయలేదని,...
Advik -
డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య
విద్యార్థి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండల పరిధిలోని చిత్తాపూర్లో ఆలస్యంగా...
మెదక్.. గన్ పేలి బాలిక మృతి
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం వావిలాలలోని ఓ ఫామ్ హౌస్లో దారుణం...