ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలో కోలుకోవాలి : తెలంగాణ గవర్నర్‌

-

ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలో కోలుకోవాలని భగవంతున్ని పార్థిస్తున్నాను అన్నారు గవర్నర్ తెలంగాణ సౌందర్ రాజన్. ఇవాళ ఆమె బీబీ నగర్ ఎయిమ్స్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా గవర్నర్ తెలంగాణ సౌందర్ రాజన్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలో కోలుకోవాలని భగవంతున్ని పార్థిస్తున్నానని.. ఆయుష్షుమాన్ భారత్,జాన్ఔషధ పథకాలను సద్వినియోగం పరుచుకోవాలని ఆమె కోరారు. బీబీ నగర్ ఎయిమ్స్ తెలంగాణ గౌరవ చిహ్నం అని.. ప్రతి రాష్ట్రంలో ఇలాంటి ఆసుపత్రులు కావాలని కోరుకుంటున్నారని చెప్పారు.

గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు అందించడాం కష్టం అనిపించిన జాగ్రత్తగా చేయాలి… వైట్ కోర్టు అనేది సేవకు స్వచ్ఛతాకు చిహ్నమని వెల్లడించారు. వైద్య వృత్తి కష్టమైనా డిఫ్రెషన్ కు లోనుకావద్దు.. వైద్య విద్యార్థులు పరిశోధనలో ,విద్య లో ఆటలో ,అన్ని రంగాల్లో సంతోషంగా వైద్య విద్యను అభ్యసించాలని పేర్కొన్నారు. ప్రధాన మంత్రి మోడీ ప్రజల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుని పని చేస్తున్నారని… దేశ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న మోడీ అని.. అన్నారు. ఆయాషుమాన్ భారత్ లోనే కాదు ఆసియాలో లొనే అతిపెద్ద పథకం అని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news