మహారాష్ట్రలో దారుణం..ఉడుముపై కామాంధులు అత్యాచారం

-

మహా రాష్ట్ర రాష్ట్రంలోని కొల్హాపూర్‌ లో అత్యంత దారుణమైన సంఘటన వెలుగు చూసింది. సతారాలోని సహ్యాద్రి టైగర్‌ ప్రాజెక్ట్‌ పరిధిలో ఓ వ్యక్తి.. మూగ జీవి అయిన ఉడుము పై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ఓ మొబైల్‌ ఫోన్‌ లో రికార్డు అయ్యాయి.

రంజిత్‌ అనే యువకుడు… ప్రతి రోజూ సహ్యాద్రి టైగర్‌ ప్రాజెక్ట్‌ పరిధికి వెళ్లేవాడని.. ఈ నేపథ్యంలోనే.. తాజాగా ఉడుముపై లైంగిక దాడికి అతడు పాల్పడినట్లు.. అధికారులు చెబుతున్నారు. రంజిత్‌ తో పాటు మరో ఇద్దరు కూడా ఇందులో నిందితులుగా ఉన్నారు.

వేట తుపాకులతో అడవిలో తిరుగుతూ… ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు పేర్కొన్నారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు…. ఈ ఘటనలో ముగ్గురిని అరెస్టు చేశారు. కాగా.. అసలు నిందితున్ని మానసిక వైద్యుని వద్దకు పంపిచేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం ఈ దారుణమైన సంఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news