BREAKING : ఏపీ నుంచి రాజ్యసభకు ఆర్ కృష్ణయ్య !

-

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి.. సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందుతోంది. ఏపీ నుంచి రాజ్యసభకు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు గా ఉన్న కృష్ణయ్య ను పంపించాలని నిర్ణయం తీసుకున్నారట ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి. దీనిపై ఇప్పటికే సీఎం జగన్‌ నిర్ణయం తీసుకున్నారట.

ఈ మేరకు సాయంత్రం అధికారికంగా వైఎస్సార్సీపీ పార్టీ ప్రకటన చేయనుందని సమాచారం అందుతోంది. ఇప్పటికే తెలంగాణ టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే గా చేసిన కృష్ణయ్య.. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు గా పని చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే.. ఏపీ నుంచి రాజ్యసభకు ఆర్ కృష్ణయ్యను పంపించాలని నిర్ణయం తీసుకున్నారట. ఇక దీనిపై సాయంత్రం క్లారిటీ రానుంది. కాగా.. జూన్‌ 10 వ తేదీన రాజ్య సభ ఎన్నికలు ఉన్న సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news