సుధీర్ – రష్మీ ఎఫైర్ పై క్లారిటీ ఇచ్చిన జబర్దస్త్..!!

-

ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ షో ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఇందులో పాల్గొన్న కమెడియన్లు ఎంతో మంది జీవితాన్ని మార్చిందని చెప్పవచ్చు. ప్రస్తుతం కొంతమంది సినిమాలలో కూడా నటిస్తూ చాలా బిజీగా ఉన్నారు. అయితే ఇప్పుడు ఇలాంటి షోలో ఏం జరుగుతుందో అనే విషయాలు అసలు తెలియడం లేదు. ఒక్కొక్కరుగా జబర్దస్త్ షోను వీడి బయటకు వెళ్ళిపోతున్నారు. ఇక ఇప్పటికే ఇందులో ఎంతోమంది కమెడియన్లు జడ్జిలు సైతం వెళ్లిపోవడం జరిగింది. నాగబాబు తో పాటు బయటికి వచ్చిన కిరాక్ ఆర్పి జబర్దస్త్ నుండి అందరూ ఎందుకు బయటకు వచ్చారో అనే విషయాన్ని తెలియజేయడం జరిగింది వాటి గురించి చూద్దాం.జబర్దస్త్ లో కంటిస్టెంట్లకి సరిగ్గా భోజనం పెట్టారు. ఎక్కువగా మర్యాద కూడా ఇవ్వరు… కేవలం సుధీర్ వల్లే ఎన్నో ఈవెంట్లు మంచి విజయాన్ని అందుకున్నాయి కానీ సుధీర్ రష్మీకి అక్కడ గౌరవం లభించలేదు.. ముఖ్యంగా ఆ మ్యాజిక్కులు చేస్తూ పావురాలు ఎగురేసుకునే వాడ అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు అని ఆర్పి తెలిపారు. సుధీర్ తన వ్యక్తిగత జీవితాన్ని ఎన్నోసార్లు తాకట్టు పెట్టి ఎన్నో స్కిట్ లను హిట్ చేశాడు. రష్మితో కూడా ఆ ఫైర్ అలాంటిది అని తెలిపారు.

వారిద్దరి మధ్య అసలు ఏమీ లేదు కేవలం రేటింగ్ కోసమే జబర్దస్త్ అలా చేసింది అని తెలిపారు. ఇక సుధీర్ ఉమనైజర్ అన్నట్లుగా పంచులు వేయడం కూడా అందుకే కానీ స్కిట్ల కోసం రేటింగ్ కోసం మాత్రమే సుధీర్ ఇలాంటివన్నీ భరించారు కానీ మర్యాద మాత్రం దొరకలేదు అని తెలిపారు ఆర్పి. పంచ్ ప్రసాద్ కి డయాలసిస్ సమస్య వచ్చినప్పుడు నాగబాబు మాత్రమే తన మీద ప్రేమ చూపించారు.. అందరితో కలిసి మాట్లాడి డబ్బును సర్దుబాటు చేశారు కానీ ఈ విషయాన్ని శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు అసలు పట్టించుకోలేదంటూ జబర్దస్త్ గురించి పలు విషయాలు తెలిపాడు కిరాక్ ఆర్పి. మొత్తానికి సుధీర్ రష్మీ లవ్ మ్యాటర్ లేదని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news