BREAKING : కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీకి కరోనా పాజిటివ్

-

BREAKING : కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీకి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. తాజాగా కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీకి కరోనా పరీక్షలు చేశారు.

priyanka gandhi
priyanka gandhi

అయితే ఈ పరీక్షల్లో ప్రియాంక గాంధీకి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో ఆమె హోమ్ ఐసోలేషన్ లోకి వెళ్లారు. ఇక అటు ఇటీవల సోనియా గాంధీకి ఇటీవల కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సోనియా గాంధీ పలు మార్లు ఆస్పత్రికి కూడా వెళ్లారు.  ఇక ఇప్పుడు సోనియా గాంధీ కూతురు ఐన ప్రియాంక గాంధీకి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.

Read more RELATED
Recommended to you

Latest news