రూ.18వేల కోట్ల కాంట్రాక్ట్..కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పోస్టర్ల కలకలం

-

మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో… కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పోస్టర్లు కలకలం రేపుతోంది. మునుగోడులోని చండూరు టౌన్ లో ఈ పోస్టర్లు కలకలం రేపాయి. Phone Pay తరహాలో Contract Pe అంటూ ఇందులో ఉంది.

రూ. 18000 కోట్లు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కు కేటాయించడం జరిగిందని వేల సంఖ్యలో షాపులకు, గోడలకు రాత్రికి రాత్రి అతికించారు. రూ. 18000 కోట్ల కాంట్రాక్టు తీసుకున్న దొంగ అనే అర్థం వచ్చేలా ఈ పోస్టర్‌ ఉన్నాయి. అయితే.. ఈ పోస్టర్లను టీఆర్‌ఎస్‌ నేతలు అంటించి, ఉంటారని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వర్గం అంటున్నది. కాగా, నిన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నామినేషన్‌ వేసిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news