ఎన్నికల మూడులోకి కేసీఆర్..డిసెంబర్ లో 4 బహిరంగ సభలు !

-

టీఆర్‌ఎస్‌ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్‌..వడివడిగా అడుగులు వేస్తున్నారు. మెల్ల మెల్లగా ఎన్నికల మూడ్‌లోకి సీఎం కేసీఆర్‌ వెళుతున్నారు. ఇందులో భాగంగానే, ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ సభలకు ముహూర్తం ఖరారు చేశారు. డిసెంబర్‌ లో ఏకంగా నాలుగు బహిరంగ సభల్లో సీఎం కేసీఆర్‌ ప్రసంగించున్నారు.

డిసెంబర్‌ నాలుగున మహబూబ్‌నగర్‌లో బహిరంగ సభ నిర్వహించనున్నారు. డిసెంబర్‌ ఏడున జగిత్యాలలో రెండు లక్షల మందితో బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. అసెంబ్లీ సమావేశాల తర్వాత మహబూబాబాద్‌లో పబ్లిక్‌ మీటింగ్‌ ఉండనుంది. అలాగే కరీంనగర్‌ లో కూడా డిసెంబర్‌ లోనే బహిరంగ సభ ఉంది. టీఆర్‌ఎస్‌ పార్టీ వీక్‌ ఉన్నస్థానాలను ఫోకస్‌ చేస్తున్నాడట సీఎం కేసీఆర్‌.

Read more RELATED
Recommended to you

Latest news