ఏపీ ప్రజలకు అలర్ట్..ఇవాళ్టి నుంచి సచివాలయాల్లో సదరం స్లాట్ బుకింగ్

-

ఏపీ ప్రజలకు అలర్ట్. ఇవాళ్టి నుంచి సచివాలయాల్లో సదరం స్లాట్ బుకింగ్ జరుగనుంది. సదరం సర్టిఫికెట్లు పొందెందుకు స్లాట్ బుకింగ్ లు ఇవాల్టి నుంచి ప్రారంభం కానున్నాయి.

జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలకు స్లాట్లు అందుబాటులో ఉంచగా, గ్రామ, వార్డు సచివాలయాల్లో నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు. స్లాట్ బుక్ చేసుకున్న వారు రాష్ట్రంలోని 171 ప్రభుత్వాసుపత్రుల్లో ఆర్తోపెడిక్, మానసిక, కంటి, ENT వైద్య పరీక్షలు చేయించుకుంటే, అర్హులకు ధ్రువీకరణ పత్రాలు ఇస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news