వయోవృద్దులు, వికలాంగులకు TTD శుభవార్త..నేడు దర్శన టికెట్లు విడుదల

-

వయోవృద్దులు, వికలాంగులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది టీటీడీ పాలక మండలి. ఇవాళ ఉదయం 9 గంటలకు ఆన్ లైన్ లో వయోవృద్దులు, వికలాంగుల దర్శన టిక్కేట్లు విడుదల చెయ్యనుంది టీటీడీ పాలక మండలి. పిభ్రవరి 22 నుంచి 28వ తేది వరకు సంబంధించిన టిక్కేట్లను విడుదల చెయ్యనుంది టీటీడీ పాలక మండలి. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేసింది.

కాగా, రేపు టిటిడి పాలకమండలి సమావేశం కానుంది. రూ. 3500 కోట్ల అంచనాతో వార్షిక బడ్జెట్‌ కు ఆమోదం తెలపనుంది టీటీడీ పాలక మండలి. ఈ వార్షిక సంవత్సరంలో శ్రీవారి హుండి ఆదాయం భారీగా పెరిగింది. వార్షిక శ్రీవారి హుండి ఆదాయం రూ. 1500 కోట్లకు చేరుకోనుంది. దీంతో రూ. 3500 కోట్ల అంచనాతో వార్షిక బడ్జెట్‌ కు ఆమోదం తెలపనుంది టీటీడీ పాలక మండలి.

Read more RELATED
Recommended to you

Latest news