బాహుబలి బడ్జెట్‌.. రూ. 3500 కోట్ల మార్కు దాటనున్న TTD పద్దు

-

రూ. 3500 కోట్ల మార్కు దాటనుంది TTD పద్దు. రేపు టిటిడి పాలకమండలి సమావేశం కానుంది. రూ. 3500 కోట్ల అంచనాతో వార్షిక బడ్జెట్‌ కు ఆమోదం తెలపనుంది టీటీడీ పాలక మండలి. ఈ వార్షిక సంవత్సరంలో శ్రీవారి హుండి ఆదాయం భారీగా పెరిగింది. వార్షిక శ్రీవారి హుండి ఆదాయం రూ. 1500 కోట్లకు చేరుకోనుంది. దీంతో రూ. 3500 కోట్ల అంచనాతో వార్షిక బడ్జెట్‌ కు ఆమోదం తెలపనుంది టీటీడీ పాలక మండలి.

అటు వయోవృద్దులు, వికలాంగులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది టీటీడీ పాలక మండలి. ఇవాళ ఉదయం 9 గంటలకు ఆన్ లైన్ లో వయోవృద్దులు, వికలాంగుల దర్శన టిక్కేట్లు విడుదల చెయ్యనుంది టీటీడీ పాలక మండలి. పిభ్రవరి 22 నుంచి 28వ తేది వరకు సంబంధించిన టిక్కేట్లను విడుదల చెయ్యనుంది టీటీడీ పాలక మండలి. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news