కాంగ్రెస్ లో పెద్ద రెడ్లు కేసీఆర్ కు అమ్ముడు పోయారు -రేవంత్ రెడ్డి

-

కాంగ్రెస్ లో పెద్ద రెడ్లు కేసీఆర్ కు అమ్ముడు పోయారని తెలంగాణ కాంగ్రెస్‌ పీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ పాదయాత్ర చేస్తున్న రేవంత్‌ రెడ్డి.. మీడియాతో మాట్లాడారు. మా పార్టీలో పెద్ద రెడ్లు కేసీఆర్ కు అమ్ముడు పోయారంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు రేవంత్‌ రెడ్డి.

కాబట్టే కొత్త తరానికి అవకాశం వచ్చిందని.. నే ను PCC chief అయ్యానని రేవంత్‌ రెడ్డి వెల్లడించారు. తెలంగాణలో కాంగ్రెస్ రెండో స్థానంలో ఉందన్నారు. 32 నుంచి 34 ఓటింగ్ శాతం లో ఉన్నామని.. మరో 5 శాతం ఓట్ల కోసం మా పోరాటం అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ దే అధికారం అని చెప్పారు తెలంగాణ కాంగ్రెస్‌ పీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news