ఈ ముఖ్యమంత్రికి అస్సలు సిగ్గుందా ? : పవన్ కళ్యాణ్

-

తాజాగా ఉభయగోదావరి జలాల పర్యటన సందర్భంగా భీమవరంలో బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ పైన ఒక రేంజ్ లో విమర్శలు చేశాడు. క్లాస్ వారు అని మాట్లాడే హక్కు అస్సలు ఈ సీఎం జగన్ మోహన్ రెడ్డికి లేదని ఘాటుగా బదులిచ్చాడు. ఈ మాట అనడానికి సిగ్గుండాలి అంటూ పవన్ కళ్యాణ్ గతి తప్పి మాట్లాడాడు. రాష్ట్రంలో ఉన్న ఇసుక రీచ్ లను అన్నిటినీ 3 కంపెనీ లకు మాత్రమే కేటాయించాడని ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. అంతే కాకుండా 30 లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల పొట్టను కొట్టాడని ఆవేదన వ్యక్తం చేశాడు పవన్. కులం పేరును పెట్టుకున్న జగన్ క్లాస్ వార్ గురించి మాట్లాడకూడదు అంటూ కఠిన వ్యాఖ్యలు చేశాడు.

ఇకపై రాజ్యాంగ విరుద్ధం ఒక కులమే అధికారంలో ఉంటాము అంటే కుదరదు అంటూ వార్నింగ్ ఇచ్చాడు.

Read more RELATED
Recommended to you

Latest news