జనసేనకు బిగ్ షాక్.. గ్లాస్ గుర్తు తమకే కావాలని అర్జీ పెట్టుకున్న కొత్త పార్టీలు ?

-

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు బిగ్ షాక్ తగులనుంది. గ్లాస్ గుర్తు తమకే కావాలని కొన్ని కొత్త పార్టీలు అర్జీ పెట్టుకున్నాయి. రాబోయే తెలంగాణ సర్వత్రిక ఎన్నికల్లో గ్లాస్ గుర్తు ను తమ పార్టీకే కేటాయించాలని కేంద్ర ఎన్నికల సంఘానికి మన తెలంగాణ రాష్ట్ర సమైక్య అనే పార్టీ అర్జీ పెట్టుకుందని సమాచారం అందుతోంది.

ఇప్పటికే చాలా పార్టీలు నుంచి గ్లాస్ గుర్తు తమకు కేటాయించాలని ఎన్నికల కమిషన్ ను కొన్ని పార్టీలు కోరూతున్నాయి. దీంతో రెండు తెలుగు రాష్టాలలో భారీగా గ్లాస్ గుర్తు కు డిమాండ్ పెరిగింది. ప్రముఖ పొలిటికల్ కన్సుల్టేన్ట్ బాల నేత్రుత్వం లో గ్లాస్ గుర్తు ను జనసేన పార్టీ కాకుండా ఇతర పార్టీ లకు కేటాయించే దిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారంఅందుతోంది. ఇక దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news