వరల్డ్ కప్ ముంగిట పెరుగుతున్న గాయాల బెడద… “బి కేర్ ఫుల్ ఇండియా”

-

ఇండియా వేదికగా మరో పది రోజుల్లో వన్ డే వరల్డ్ కప్ ఉత్కంఠభరితంగా మొదలు కానున్నది. కోట్లాదిమంది భారతీయులు ఇండియా కప్ ను గెలుచుకోవాలని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటి వరకు ఈ వరల్డ్ కప్ లో పాల్గొంటున్న జట్లలోని కొందరు ఆటగాళ్లు గాయాలతో సతమతం అవుతున్నారు. కీలక ప్లేయర్ లుగా ఉండడంతో వేరు గాయాలు ఆజట్టు విజయావకాశాలను బాగా దెబ్బ తీస్తాయి అని చెప్పవచ్చును. తెలుస్తున్న సమాచారం ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా పంత్, నార్జే, చమీర, బ్రేస్ వెల్, నసీం షా, హాసరంగా, మగాలా, స్టార్క్ లాంటి కీలక ప్లేయర్లు అంతా గాయాల కారణంగా వరల్డ్ కప్ కు దూరం అయ్యారు. ఇంకా చాలా మంది రీహాబిలిటేషన్ సెంటర్ లలో ఫిట్ నెస్ పరీక్షకు రెడీ అవుతున్నారు. అందుకే ఇండియాకు సీనియర్లు మరియు అభిమానులు జాగ్రత్తలు చెబుతున్నారు…

వరల్డ్ కప్ లో ఇండియా తరపున ఆడనున్న ప్లేయర్స్ అందరూ గాయాల పలు కాకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news