ఇవాళ హైదరాబాద్ కు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా

-

ఇవాళ హైదరాబాద్ కు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రానున్నారు. ఇవాళ రాత్రి 10 గంటల సమయంలో… హైదరాబాద్ కు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రానున్నారు. ఇక రేపు జరిగే బీజేపీ తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ సమావేశానికి హాజరు కానున్నారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.

అలాగే.. రేపు సాయంత్రం రామోజీ రావు ఇంటికి వెళ్లనున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. తెలంగాణ రాష్ట్ర ఎన్నికలపై చర్చించనున్నారు. కాగా, క్రిష్ణా నదీ జలాల కేటాయింపుకు సంబంధించి బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ కు విధి విధానాలను రూపొందించాలని కోరుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకోవడం హర్షణీయం అని పేర్కొన్నారు బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ గంగిడి మనోహర్ రెడ్డి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేబినెట్ మంత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు. ఇది బీజేపీ విజయం అని తెలిపారు. 9 ఏళ్ల పాటు దక్షిణ తెలంగాణను ఎడారిగా మార్చిన కేసీఆర్ ప్రభుత్వం సిగ్గు లేకుండా నరేంద్రమోదీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ట్రిబ్యునల్ ను తమ విజయంగా చెప్పుకోవడం సిగ్గు చేటు అని విమర్శలు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news