భూపాలపల్లి లో బీఆర్ఎస్ కి షాక్….!

-

జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి బిఆర్ఎస్ పార్టీకి చెందిన ఆరుగురు పార్టీ మారారు ప్రస్తుతం ఇది హాట్ టాపిక్ అవుతోంది.. ఇక వివరాల్లోకి వెళితే జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఆరుగురు కాంగ్రెస్ పార్టీలో చేరారు దీంతో బీఆర్ఎస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది.

ఆరుగురు మున్సిపల్ కౌన్సిలర్లు ఇద్దరు కో ఆప్షన్స్ సభ్యులు బీఆర్ఎస్ పార్టీని విడిచిపెట్టి కాంగ్రెస్లో చేరారు. వారిని కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించింది ఈ సందర్భంగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు వీళ్ళకి కాంగ్రెస్ కండువా కప్పారు. అలానే కాంగ్రెస్ పార్టీకి ఆహ్వానించారు. ఇలా భూపాలపల్లి లో ఆరుగురు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడంతో భూపాలపల్లి లో బీఆర్ఎస్ కి షాక్ తగిలింది.

Read more RELATED
Recommended to you

Latest news