మా చెల్లి మిస్సింగ్.. పోలీసులకి హీరోయిన్ కంప్లైంట్..!

-

రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో ఒక షాకింగ్ పోలీసులు చెప్తున్న యూట్యూబ్ షార్ట్ ఫిలిం నటి కనపడట్లేదని తెలుస్తోంది. ఈ మేరకు ఆమె సోదరి టాలీవుడ్ హీరోయిన్ కుషిత పోలీసులకి కంప్లైంట్ చేసింది. పోలీసులు ఇంటికి నోటీసులు పంపించారు. సరిగ్గా ఇదే టైంలో ఆమె కనపడలేదని ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇదే సమయంలో రాడిసన్ డ్రగ్ పెడ్లర్ సయ్యద్ అబ్బాస్ అలీ రిమాండ్ రిపోర్ట్ లో సంచలన అంశాలు బయటకు వచ్చాయి.

రాడిసన్ హోటల్ లో వివేక్ తన స్నేహితుడైన డైరెక్టర్ క్రిష్ నిర్భయ సింది తో కలిసి డ్రగ్స్ తీసుకున్నట్లు పేర్కొన్నాడు. ఈనెల 24న జరిగిన రాడిసన్ హోటల్ డ్రగ్ పార్టీలో శ్వేతా అలానే డైరెక్టర్ క్రిష్ కూడా తీసుకున్నారని అబ్బాస్ చెప్పారు. గతంలో కూడా లిషి గణేష్ తన సోదరీ కుషి తో కలిసి రాడిసన్ బ్లూ హోటల్లోని పుడ్డింగ్ మింక్ పబ్లో రైడ్ జరిగినప్పుడు కూడా అక్కడే ఉన్నారని అన్నారు అక్కడికి ఎందుకు వెళ్లారు అని అడిగితే కుషిత తను చీజ్ బజ్జీలు తినడానికి వెళ్లానని ఒక్కసారిగా చెప్పి హైలెట్ అయింది తర్వాత సినీ అవకాశాలు రావడమే కాదు ఏకంగా హీరోయిన్ కూడా అయింది.

 

Read more RELATED
Recommended to you

Latest news