నేడు తెలంగాణకు ప్రధాని మోడీ..షెడ్యూల్ ఇదే

-

నేడు తెలంగాణకు ప్రధాని మోడీ రానున్నారు. ఆదిలాబాద్ లో ఎన్నికల శంఖారావం పూరించేందుకు ప్రధాని మోడీ…నేడు తెలంగాణకు రానున్నారు. జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ప్రధాని మోడీ బహిరంగ సభ ఉండబోతుంది. అక్కడే పలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొననున్నారు ప్రధాని మోడీ. అధికారిక కార్యక్రమాల్లో సిఎం రేవంత్ రెడ్డి, గవర్నర్ తమిళ సై పాల్గొననున్నారు. అటు ప్రధాని మోడీకి సిఎం రేవంత్, గవర్నర్ ఆహ్వానం పలకనున్నారు.

Prime Minister Modi for Telangana today

ప్రధాని మోడీ షెడ్యూల్‌
10.20 గంటలకు ఆదిలాబాద్ కు చేరుకోనున్నారు ప్రధాని మోడీ. 10.30 గంటలకు స్టేడియంకు వస్తారు. 11 గంటల వరకు అధికారిక కార్యక్రమాలు ఉంటాయి. 11.15 నుంచి 12 గంటల వరకు బహిరంగలో ప్రధాని మోడీ పాల్గొంటారు. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news