వైసీపీ కి పెద్ద షాక్..!

-

ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. రాబోతున్న ఎన్నికల్లో అధికారం చేజారకుండా వైసిపి అధిష్టానం అడుగులు వేస్తోంది అయితే తనొక్కటి తలిస్తే దేవుడు ఇంకొకటి తలిచాడు అని అన్నట్లు ప్రస్తుతం వైసీపీ పరిస్థితి అయితే ఉంది. పార్టీ నేతలు ఒక్కొక్కరిగా పార్టీని విడిచిపెట్టి షాక్ ఇస్తున్నారు. ఇప్పటికే పలువురు వైసీపీకి గుడ్ బై చెప్పేసారు.

తాజాగా వైసిపి నుండి మరో కీలక నేత గుమ్మనూరు జయరాం పార్టీని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నట్లు చెప్పారు ఈరోజు విజయవాడలో గుమ్మనూరు జయరామ్ మీడియా సమావేశం జరిపారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు వైసిపి ప్రాథమిక సభ్యత్వంతో పాటుగా ఎమ్మెల్యే మంత్రి పదవికి రాజీనామా చూస్తున్నట్లు చెప్పారు అలా నేను నేడు టిడిపి నిర్వహిస్తున్న జయహో బీసీ సభలో పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news