తెలంగాణ రైతులకు బిగ్ షాక్..5 ఎకరాల వరకే రైతు బంధు!

-

తెలంగాణ రైతులకు బిగ్ షాక్.. 5 ఎకరాల వరకే రైతు బంధు ఇచ్చేందుకు రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందుతోంది. ఈ మేరకు 5 ఎకరాల వరకే రైతు బంధు ఇచ్చేందుకు విధివిధానాలు రూపొందిస్తోందట కాంగ్రెస్ ప్రభుత్వం.

raithu bandu

వ్యవసాయ పనులు మొదలయ్యే ముందు కాకుండా సీజన్ చివరలో పంట సాయం అందించే ఆలోచన ఉందట. గురువారం మీడియాతో మాట్లాడిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి 5 ఎకరాల లోపు వారికి మాత్రమే రైతు బంధు వేయనున్నట్లు తెలిపారు. 5 ఎకరాల వరకే రైతు బంధు అనడంతో.. కొంత మంది రైతులు ఆందోళన చెందుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news