బంగారు భవిష్యత్తు కోరుకుంటే గుజ్జుల ప్రేమిందేర్ రెడ్డికి ఓటు వేయండి – కామారెడ్డి ఎమ్మెల్యే

-

బంగారు భవిష్యత్తు కోరుకుంటే గుజ్జుల ప్రేమిందేర్ రెడ్డికి ఓటు వేయండి అని కోరారు కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణ రెడ్డి. హనుమకొండ హంటర్ రోడ్డులోనీ బిజెపి పార్టీ ఆఫీసులో కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకట రమణ రెడ్డి మాట్లాడుతూ….బిజెపి అధిష్టానం ఖమ్మం, నల్గొండ, వరంగల్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఇంచార్జ్ గా నన్ను పంపించడం జరిగింది..Mlc గా గుజ్జుల ప్రేమిందేర్ రెడ్డి నీ గెలిపించాలని కోరారు.

Kamareddy MLA Katipally Venkataramana Reddy supports premendhar

ప్రతీ గ్రాడ్యుయేట్ ఇంటికి వెళ్లి డోర్ టూ డోర్ ప్రచారం చేస్తాం..చదువుకున్న వ్యక్తుల బంగారు భవిష్యత్తు కోరుకుంటే భారతీయ జనతా పార్టీ కీ ఓటు వేయండని వెల్లడించారు. ఓటు అనేది ప్రజాస్వామ్యం లో మనకు ఇచ్చిన ఆయుధం..చదువుకున్న మీకు ఓటు విలువ తెలుసు కాబ్బటి అలోచించి ఓటు వేయాలని తెలిపారు.మళ్ళీ ప్రధానమంత్రి మోడీ యే అవుతాడు, మార్పు అనేది ఈ ఏం ల్ సి ఎలక్షన్స్ నుండే మొదలు కావాలి అని కోరుకుంటున్నాను…ఒక పది రోజులు కష్టపడితే బీజేపీ అభ్యర్థి గెలుస్తాడని వెల్లడించారు. వరంగల్, నల్గొండ, ఖమ్మం ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో బిజెపి పార్టీ అభ్యర్థి ప్రేమిందేర్ రెడ్డి గెలువబోతున్నాడన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news