ఏపీ రైతులకు శుభవార్త…ఖరీఫ్ కోసం కీలక నిర్ణయం !

-

ఏపీ రైతులకు శుభవార్త…ఖరీఫ్ కోసం 17.50 లక్షల టన్నుల ఎరువులు సిద్ధం చేస్తోదంఇ. ఖరీఫ్ లో ఎరువుల సరాఫరాకు ప్రభుత్వం కార్యచరణ సిద్ధం చేస్తుంది. ఈ సీజన్ లో సగటు సాగు విస్తీర్ణం 81.25 లక్షల ఎకరాలు కాగా 17.50 లక్షల టన్నుల ఎరువులు అవసరమని అంచనా.

17.50 lakh tonnes of fertilizers for Kharif

ఇందులో 5.60 లక్షల టన్నులను ఆర్బికేల ద్వారా అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఎక్కడా కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని వ్యవసాయశాఖ అధికారులకు ఆదేశాలు ఇచ్చింది. ప్రతి ఆర్బికేలో కనీసం 20 టన్నులు అందుబాటులో ఉంచాలని స్పష్టం చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news