తిరుమల వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్‌..లైన్‌ లేకుండానే దర్శనం

-

TTD : తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్‌ అలర్ట్‌. తిరుమల శ్రీవారి కోసం వైకుంఠం క్యూ కాంప్లేక్స్ లో వేచివుండే అవసరం లేకూండా నేరుగా శ్రీవారి దర్శనం దక్కుతోంది. దీంతో తిరుమల శ్రీవారి కోసం నిన్న ఒక్క రోజే సర్వదర్శనానికి ఎలాంటి సమయం కేటాయించలేదు. అటు తిరుమల శ్రీవారిని నిన్న ఒక్క రోజే 76, 291 మంది భక్తులు దర్శించుకున్నారు.

Traffic in Tirumala 20 hours for Sarvadarshan

అటు తిరుమల శ్రీ వారికి నిన్న ఒక్క రోజే 28, 495 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. అలాగే, తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం నిన్న ఒక్క రోజే 3.14 కోట్లుగా నమోదు అయింది.

  • తిరుమల…వైకుంఠం క్యూ కాంప్లేక్స్ లో వేచివుండే అవసరం లేకూండా నేరుగా శ్రీవారి దర్శనం
  • నిన్న శ్రీవారిని దర్శించుకున్న 76291 మంది భక్తులు
  • తలనీలాలు సమర్పించిన 28495 మంది భక్తులు
  • హుండి ఆదాయం 3.14 కోట్లు

Read more RELATED
Recommended to you

Latest news