మోదీ 3.0 క్యాబినెట్ లో ఎంతమంది చోటు దక్కించుకున్నారంటే..?

-

మోదీ 3.0 మంత్రివర్గంలో 72 మందికి చోటు కల్పించారు. ఇందులో మిత్రపక్షాల నుంచి 11 మంది ఉండటం గమనార్హం. వీరందరిలో 30 మందికి కేబినెట్ హోదా కల్పించారు. మొత్తం 39 మందికి గతంలో కేంద్ర మంత్రులుగా పనిచేసిన అనుభవం ఉంది. మరో 23 మంది రాష్ట్ర అసెంబ్లీలో మంత్రులుగా పనిచేసిన అనుభవం ఉంది. కాగా 27 మంది ఓబీసీ, 10 మంది ఎస్సీ, ఐదుగురు చొప్పున ఎస్సీ, మైనార్టీ కమ్యూనిటీలకు చెందిన నేతలకు అవకాశం కల్పించారు.

ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ ప్రాంగణంలో కేంద్ర మంత్రుల ప్రధాన స్వీకార కార్యక్రమం జరుగుచుంది. ఈ కార్యక్రమానికి 7 దేశాల అధినేతలు, భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, పలువురు సీఎంలు, ఖర్గే, ముకేశ్ అంబానీ, అదానీ, సూపర్ స్టార్ రజినీకాంత్, షారుఖ్ ఖాన్, అక్షయ్ కుమార్ సహా 8 వేల మంది ప్రముఖులు హాజరయ్యారు

.

Read more RELATED
Recommended to you

Latest news