ఏపీ నుంచి వెళ్లిపోయిన పరిశ్రమలను తిరిగి రప్పించేలా చంద్రబాబు స్కెచ్‌ !

-

 

ఏపీ నుంచి వెళ్లిపోయిన పరిశ్రమలను తిరిగి రప్పించేలా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్కెచ్‌ వేయడం జరిగింది. ఇందులో భాగంగానే… ఐటీ-ఎలక్ట్రానిక్స్ , ఆర్టీజీ శాఖలపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించనున్నారు. ఐటీ పెట్టుబడులను ఏపీ రప్పించేలా కొత్త ఐటీ పాలసీ రూపకల్పనపై చర్చించనున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.

Chandrababu’s sketch to bring back the industries that left AP

విశాఖ కేంద్రంగా ఐటీ పరిశ్రమల ఏర్పాటుకు కసరత్తు చేయబోతున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. గత ప్రభుత్వ హయాంలో ఏపీ నుంచి వెళ్లిపోయిన ఐటీ పరిశ్రమలను తిరిగి రప్పించేలా చర్యలకు ఏపీ సీఎం చంద్రబాబు నాయు డు కార్యాచరణ రూపొందిస్తున్నారు. సాఫ్ట్ వేర్ ఇండస్ట్రీతో సమానంగా హార్డ్ వేర్ రంగం నుంచి పెట్టు బడులు వచ్చేలా చూడాలని భావిస్తోంది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. ఆర్టీజీ వ్యవస్థను ప్రజావసరాలకు అనుగుణంగా వినియోగించుకునే అంశంపై చంద్రబాబు సమీక్ష ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news