జగన్ తిరుమల పర్యటన..వైసీపీ నాయ‌కుల‌కు నోటీసులు!

-

వైసీపీ నాయ‌కుల‌కు నోటీసులు ఇచ్చారు ఏపీ పోలీసులు. తిరుమలలో వైయస్ జగన్ పర్యటన సందర్బంగా క‌డ‌ప జిల్లా నేతలకు నోటీసులు ఇచ్చారు ఏపీ పోలీసులు. అవాంఛనీయ ఘటనలు జరిగితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్న పోలీసులు…వైసీపీ నాయ‌కుల‌కు నోటీసులు ఇచ్చారు.

Jagan’s visit to Tirumala Notices to YCP leaders

కడప జిల్లా వ్యాప్తి ఉన్న వైసీపీ నేతలు నోటీసులు జారీ చేసిన పోలీసులు…అవాంఛనీయ ఘటనలు జరిగితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నేడు తిరుమ‌ల‌కు వైయ‌స్ జ‌గ‌న్‌ మోహన్ రెడ్డి పయనం కానున్నారు. ఇందులో భాగంగానే ఇవాళ సాయంత్రం 4 గంట‌ల‌కు గ‌న్న‌వ‌రం ఎయిర్‌పోర్ట్ నుంచి రేణిగుంట‌కు వైయ‌స్ జ‌గ‌న్‌ మోహన్ రెడ్డి చేరుకుంటారు. ఏడు గంటలకు తిరుమలకు చేరుకుని రాత్రికి అక్క‌డే బ‌స‌ చేస్తారు వైయ‌స్ జ‌గ‌న్‌ మోహన్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news