తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్..దర్శనాలపై ప్రకటన !

-

Sarvadarshan of Tirumala Srivari: తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్. తిరుమల శ్రీవారి దర్శనానికి దాదాపు 18 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారిక ప్రకటన చేసింది. తిరుమల శ్రీవారి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్మెంట్లలో.. భక్తులు నిండిపోయారు. అది కాకుండా బయట కూడా క్యూ లైన్ లలో వేచి ఉన్నారు శ్రీవారి భక్తులు. ఈ తరుణంలోనే టోకెన్ లేని తిరుమల శ్రీవారి భక్తులకు సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతుందని టిటిడి అధికారిక ప్రకటన చేసింది.

18 hours time for Sarvadarshan of Tirumala Srivari

నిన్న తిరుమల శ్రీవారిని 66,986 మంది భక్తులు దర్శించుకోవడం జరిగింది. అటు నిన్న ఒక్కరోజే 26 వేలు 163 మంది తిరుమల శ్రీవారి భక్తులు తలనీలాలు సమర్పించారు. అంతేకాదు తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం.. నిన్న ఒక్కరోజే 5 కోట్లు దాటిపోయింది. ఇవాళ కూడా తిరుమల శ్రీవారి.. సన్నిధిలో భక్తుల సందడి స్పష్టంగా ఉంటుందని టిటిడి అంచనా వేస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news