తిరుమల భక్తులకు అలర్ఠ్.. సర్వదర్శనానికి 24 గంటల సమయం

-

తిరుమల భక్తులకు అలర్ఠ్.. తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోందని టీటీడీ పాలక మండలి ప్రకటన చేసింది. శనివారం, ఆదివారం సెలవులు కావడంతో.. తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి భక్తులు వేలల్లో వస్తున్నారని తెలిపింది. ఈ తరుణంలోనే.. తిరుమల వైకుంఠం క్యూ కాంప్లేక్స్ లోని కంపార్టుమెంట్లలని పూర్తిగా నిండిపోయ్యి వెలుపల క్యూ లైనులో వేచివున్నారు భక్తులు.

Tirumala updates on oct 6th

అటు టోకేన్ లేని భక్తులుకు సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది.
75,552 మంది భక్తులు నిన్న తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. 35885 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. ఇక నిన్న ఒక్క రోజే హుండి ఆదాయం 2.54 కోట్లుగా నమోదు అయింది.

Read more RELATED
Recommended to you

Latest news