తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం

-

తిరుమల శ్రీ వారి భక్తులు బిగ్ అలెర్ట్. తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్టుమెంట్లు నిండి వెలుపల క్యూ లైన్‌లో వేచివున్నారు తిరుమల శ్రీ వారి భక్తులు.

24 hours time for Sarvadarshan of Tirumala Srivari

దింతో టోకెన్ లేని భక్తులకు తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. ఇక అటు 81,481 మంది భక్తులు..నిన్న తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. 38,762 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. ఇక తిరుమల శ్రీఈవారి హుండీ ఆదాయం రూ. 3.31 కోట్లుగా నమోదు ఐంది.

 

Read more RELATED
Recommended to you

Latest news