జగతి అనే పేరు నేనే పెట్టా.. జగతి అంటే జగన్.. భారతి.. పేర్లు కలిపి పెట్టా…. విజయ సాయి రెడ్డి

-

జగతి అనే పేరు నేనే పెట్టా.. జగతి అంటే జగన్.. భారతి.. పేర్లు కలిపి పెట్టా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు రాజ్యసభ సభ్యులు విజయ సాయి రెడ్డి. ఎర్రంనాయుడు ఎలా చని పోయారో తెలుసా.. భగవంతుడు ఉన్నాడు అంటూ బాంబ్‌ పేల్చారు విజయ్ సాయి రెడ్డి. రాజ శేఖరరెడ్డి మరణానికి కారకుడు చంద్రబాబు…అంటూ ఆరోపణలు చేశారు విజయ సాయి రెడ్డి.

sakshi

 

వైఎస్‌ షర్మిలపై విజయసాయి రెడ్డి సీరియస్‌ అయ్యారు. రాజశేఖర్ రెడ్డి మరణానికి కారణం ఆయిన చంద్రబాబు తో చేతులు ఎలా కలిపావు షర్మిళ? అంటూ విజయ్ సాయి రెడ్డి ప్రశ్నించారు. జగన్ పట్ల మహిళల్లో వ్యతిరేకత పెంచాలని షర్మిల ద్వారా చంద్రబాబు ప్లాన్ చేశాడని ఆగ్రహించారు. కోటిన్నర మంది మహిళలకు అన్యాయం చేయని జగన్.. బాబు చెప్పగానే ప్రజలు నమ్ముతారా అని ప్రశ్నించారు. షర్మిల ఆత్మ విమర్శ చేసుకోండి.. గుండె మీద చేయి వేసుకుని చెప్పండి అంటూ నిప్పులు చెరిగారు.

Read more RELATED
Recommended to you

Latest news