ఏపీలో దారుణం.. గర్భిణీ మహిళను హత్య చేసి కాల్చి పడేసిన దుండగులు

-

ఏపీలో దారుణం జరిగింది. గర్భిణీ మహిళను హత్య చేసి కాల్చి పడేశారు దుండగులు. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం బంజరి జాతీయ రహదారి పక్కన మహిళ మృతదేహాన్ని గమనించి, పోలీసులకు సమాచారమిచ్చారు స్థానికులు.

Atrocity in AP Thugs murdered and shot a pregnant woman
Atrocity in AP Thugs murdered and shot a pregnant woman

ఇక ఈ ఘటనా స్థలానికి చేరుకొని మహిళను కాళ్లు, చేతులు కట్టేసి, గొంతు పిసికి హత్య చేసి, మృతదేహానికి నిప్పంటించినట్టు గుర్తించారు పోలీసులు. ఇక ఈ సంఘటనపై కేసు నమోదు చేసి డాగ్ స్క్వాడ్, క్లూస్ టీంతో తనిఖీ చేస్తున్నారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news