ఏ హీరో ఒప్పుకోలేనిది ఓపెన్ గా ఒప్పుకున్న మహేశ్ బాబు – చూసి బుద్ధి తెచ్చుకోండ్రా !!

-

అనిల్ రావిపూడి దర్శకత్వం లో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా సంక్రాంతి పండుగకు రిలీజ్ అయ్యే సూపర్ డూపర్ హిట్టయిన సంగతి అందరికి తెలిసిందే. కాగా సినిమా హిట్ అవడంతో సినిమా యూనిట్ ప్రస్తుతం సక్సెస్ మీట్ లో చాలా చురుగ్గా పాల్గొంటున్న తరుణంలో మహేష్ బాబు ఇండస్ట్రీలో ఏ హీరో ఒప్పుకోలేని విధంగా ఓపెన్ గా ఓ విషయం గురించి మాట్లాడారు.

Image result for mahesh babu

విషయంలోకి వెళితే ‘భరత్ అనే నేను’ మరియు ‘మహర్షి’ లాంటి రెండు సూపర్ డూపర్ హిట్ సినిమాల తర్వాత సుకుమార్ తో మహేష్ చేయాలని డిసైడ్ అయ్యాడని కానీ ‘మహర్షి’ జరుగుతున్న టైం లో డైరెక్టర్ అనిల్ రావిపూడి 40 నిమిషాలు చెప్పిన ఈ సినిమా స్టోరీ నచ్చింది అని చెప్పాను కానీ ఏడాది తర్వాత చేయాలని అనిల్ రావిపూడి తో చెప్పటం జరిగిందని కానీ అదే సమయంలో అనిల్ రావిపూడి దర్శకత్వం లో వెంకటేష్ నటించిన ఎఫ్ 2 సినిమా చూసా.

 

భీభత్సంగా ఎంటర్టైన్ అయ్యా. సితార పాప అయితే సీట్లో కూర్చోవట్లేదు. అంతలా నవ్వుతోంది. అప్పటిదాకా వెంకటేష్ కామెడీ టైమింగ్ ను మరో కోణంలో చూపించిన చిత్రమది. ఎఫ్ 2 చూసిన వెంటనే నాలో స్వార్ధం మొదలైంది. ఎందుకని అనిల్ రావిపూడితో వెంటనే చేయకూడదు అనిపించింది. వెంటనే సినిమా మొదలు పెట్టి ఆరు నెలలలో సినిమా మొత్తం కంప్లీట్ చేశామని క్లారిటీ ఇచ్చాడు. మొత్తంమీద చూసుకుంటే తన స్వార్థంతోనే మహర్షి తర్వాత సుకుమార్ తో చేయాల్సిన సినిమా పక్కన పెట్టినట్లు మహేష్ ఒప్పుకున్నాడు.  

 

Read more RELATED
Recommended to you

Latest news