mahesh babu
వార్తలు
వట్టెం వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని దర్శించుకున్న ప్రముఖ సినీ నటుడి భార్య …
నాగర్ కర్నూలు జిల్లాలో కొలువైన వట్టెం వెంకటేశ్వరస్వామికి నేడు ప్రత్యేక పూజలు నిర్వహించిన మహేశ్ బాబు భార్య నమ్రత శిరోద్కర్. నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లి మండలంలో ఉన్న వట్టెం వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని ప్రముఖ సినీ నటుడు మహేశ్ బాబు భార్య నమ్రత శిరోద్కర్ దర్శించుకుని, స్వామి వారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆమె ప్రత్యేక...
వార్తలు
జిమ్ లో మహేష్ బాబు..అదిరిపోయే లుక్ వైరల్
మహేశ్ బాబు ప్రజెంట్ ‘సర్కారు వారి పాట’ ఫిల్మ్ సక్సెస్ ను ఫారిన్ ట్రిప్ లో ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే మహేశ్ ..నెక్స్ట్ ఫిల్మ్ షూట్ విషయమై మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేశ్ మూడో చిత్రం చేయనున్నాడు.
‘అతడు’, ‘ఖలేజా’ తర్వాత వీరిరువురి కాంబోలో వస్తున్న SSMB28పై...
వార్తలు
ఫార్ములా-ఈ ఎలక్ట్రిక్ కార్ రేసింగ్ ఇష్టమంటున్న నమ్రత శిరోద్కర్
నేడు ప్రాక్టీసు రేసు రేసింగ్ ట్రాక్ ను మహేశ్ బాబు అర్ధాంగి నమ్రత శిరోద్కర్ సందర్శించారు. ప్రతిష్ఠాత్మక ఫార్ములా-ఈ ఎలక్ట్రిక్ కార్ రేసింగ్ చాంపియన్ షిప్ కు హైదరాబాద్ నగరం ఆతిథ్యమిస్తున్న విషయం తెలిసిందే. ఇవాళ ప్రాక్టీసు రేసుతో టోర్నీ ప్రారంభం కానుంది. రేపు మెయిన్ రేసు నిర్వహించనున్నారు. కాగా, నగరంలోని రేసింగ్ ట్రాక్...
వార్తలు
మహేష్ సినిమా ఆడిషన్ కు వెళ్లి ఏడ్చుకుంటూ బయటకు వచ్చేసా.. సమీరా రెడ్డి
టాలీవుడ్ లో పలువురు స్టార్ హీరోల పక్కన నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ సమీరా రెడ్డి. కొన్ని సినిమాల్లోనే నటించినా.. మెగాస్టార్ చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్ వంటి స్టార్లు పక్కన కనిపించి అలరించింది. అయితే తాజాగా ఈమె తన కెరీర్ స్టార్టింగ్ లో జరిగిన ఓ సంఘటన సోషల్ మీడియా వేదికగా...
వార్తలు
లీకురాయుళ్లు తో ఇబ్బంది పడుతున్న SSMB28.!
ప్రస్తుతం త్రివిక్రమ్ మహేష్ బాబు తో SSMB28 వర్కింగ్ టైటిల్ పై సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమా కొన్ని రోజులు కథ సెట్ కాక, మరికొన్ని రోజులు మహేశ్ బాబు కుటుంబంలో విషాదాల వల్ల బాగా లేట్ అయిన సంగతి తెలిసిందే.ప్రస్తుతం హైదరాబాద్ లో ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ జరుగతోంది.
ప్రస్తుతం హైదరాబాద్...
వార్తలు
త్రివిక్రమ్ భుజస్కందాలపై మహేష్ బరువు భాద్యతలు.!
మహేశ్ బాబు అంటే తెలుగు పరిశ్రమ లో మామూలు సినిమా తో 100 కోట్లు వసూళ్లు రాబట్ట గల సత్తా ఉన్నోడు. ఇక తన సినిమాలు అమెరికా మార్కెట్ లో ఈజీ గా మిలియన్ డాలర్ల మార్క్ ను చేరతాయి.ప్రస్తుతం త్రివిక్రమ్ మహేష్ బాబు తో SSMB28 వర్కింగ్ టైటిల్ పై సినిమా తీస్తున్న...
వార్తలు
పూజా హెగ్డే కెరియర్ ఇకనైనా ఊపందుకొనేనా..,!
ఈరోజుల్లో సినిమా అవకాశం అనేది అంత ఈజీగా వచ్చేది కాదు. దానికి డైరెక్టర్స్ లను , ప్రొడ్యూసర్స్ లను కలవాలి. లేదా కనీసం వారి అసిస్టెంట్స్ ను , అసిస్టెంట్ డైరెక్టర్ అన్నా తెలిసి వుండాలి. ఇక ఎవరైనా మంచి డైరెక్టర్ ను ఇంప్రెస్ చేస్తే చాలు ఆయన సినిమా తీస్తున్నప్పుడల్లా వారిని హీరోయిన్స్...
వార్తలు
ప్రీ రిలీజ్ బిజినెస్ లో కొత్త రికార్డ్ నెలకొల్పు తున్న మహేష్ బాబు.!
మహేశ్ బాబు అంటే తెలుగు పరిశ్రమ లో మామూలు సినిమా తో 100 కోట్లు వసూళ్లు రాబట్ట గల సత్తా ఉన్నోడు. ఇక తన సినిమాలు అమెరికా మార్కెట్ లో ఈజీ గా మిలియన్ డాలర్ల మార్క్ ను చేరతాయి.ప్రస్తుతం త్రివిక్రమ్ మహేష్ బాబు తో SSMB28 వర్కింగ్ టైటిల్ పై సినిమా తీస్తున్న...
వార్తలు
పూజ హెగ్డే కు మంచి రోజులు వచ్చి హిట్ కొట్టేనా..!
ఈరోజుల్లో సినిమా అవకాశం అనేది అంత ఈజీగా వచ్చేది కాదు. దానికి డైరెక్టర్స్ లను , ప్రొడ్యూసర్స్ లను కలవాలి. లేదా కనీసం వారి అసిస్టెంట్స్ ను , అసిస్టెంట్ డైరెక్టర్ అన్నా తెలిసి వుండాలి. ఇక ఎవరైనా మంచి డైరెక్టర్ ను ఇంప్రెస్ చేస్తే చాలు ఆయన సినిమా తీస్తున్నప్పుడల్లా వారిని హీరోయిన్స్...
వార్తలు
తమన్: త్రివిక్రమ్ నా జీవితాన్ని మలుపు తిప్పారు.!
త్రివిక్రమ్ శ్రీనివాస్ అంటే ప్రేక్షకులతో పాటు టెక్నీషియన్ లో, దర్శకులలో కూడా ప్రత్యేక మైన అభిమానం సంపాదించుకున్నారు. అందరూ ఆయన్ని గురూజీ గా పిలుచుకుంటారు. ఆయన తో కొంచం సేపు టైమ్ గడిపితే చాలు హాయిగా ఉంటుందని మైండ్ ప్రెస్ అవుతుందని చెపుతూ ఉంటారు.ఇక తాను ఒక హీరో, తో సినిమా చేస్తే మళ్లీ...
Latest News
భారత్ కు నాలుగో స్వర్ణం… 75 కిలోల కేటగిరీలో లవ్లీనా గోల్డ్ పంచ్
భారత బాక్సర్లు ఢిల్లీలో జరుగుతున్న ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ షిప్ లో తమ సత్తా చాటుతున్నారు. ఇప్పటికే.. మన తెలంగాణ అమ్మాయి నిఖత్ జరీన్ 50...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు సన్నద్ధమవుతున్న టీడీపీ
తెలుగుదేశం పార్టీ దివంగత మాజీ ముఖ్యమంత్రి, తెలుగుజాతి గర్వించదగ్గ మహానటుడు నందమూరి తారక రామారావు శతజయంతి వేడుకలకు సిద్ధపడుతున్న సంగతి తెలిసిందే. చంద్రబాబు నివాసంలో నేడు ఎన్టీఆర్ శతజయంతి వేడుకల కమిటీ చైర్మన్...
Telangana - తెలంగాణ
కేంద్రంపై మరోసారి మంత్రి కేటీఆర్ ఫైర్.
కేంద్రంపై మరోసారి మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. కనీసం ఫ్లైఓవర్ కూడా పూర్తి చేయలేకపోతుందని ఆరోపించారు. ఉప్పల్, అంబర్పేట్ ఫ్లైఓవర్లు దురదృష్టవశాత్తు జాతీయ రహదారుల ద్వారా అమలు చేయబడుతున్నాయని, జీహెచ్ఎంసీ భూసేకరణ పూర్తి చేసినా...
Telangana - తెలంగాణ
మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్రావు
మరోసారి సంచలన వ్యాఖ్యలు చేపట్టారు మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్రావు . నలుగురికి చీరలు పంచిపెట్టే కాంగ్రెస్ నేతలకు ఎందుకు ఓట్లు వేయాలని ప్రజలను ప్రశ్నించారు ఎమ్మెల్యే భాస్కర్ రావు. మహిళలకు చీరలే కావాలంటే...
వార్తలు
విశ్రాంత జీవితాన్ని విశాఖలో గడపాలనుకుంటున్నా : తమన్
విశాఖపట్నం లోని ఆంధ్రా యూనివర్సిటీలో కొత్తగా సౌండ్ అండ్ ప్రీ ప్రొడక్షన్ సర్టిఫికెట్ కోర్సును ప్రారంభించిన విషయం అందరికి తెలిసిందే. ఈ నేపధ్యం లో, ఆంధ్రా యూనివర్సిటీ, సెయింట్ లుక్స్ సంస్థ సంయుక్తంగా...