మరో వివాదం శిల్పా శెట్టి.. ముంబై కోర్టు నోటీసులు జారీ

-

బాలీవుడ్‌ హీరోయిన్‌ శిల్పా శెట్టి భర్త రాజ్‌ కుంద్రా ఇటీవలే.. ఫోర్ట్‌ గ్రఫీ కేసులో అరెస్ట్‌ అయిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఒక దాని వెనుక మరోటి శిల్పా శేట్టి దంపతులపై కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఇక తాజాగా శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్‌కుంద్రా కు మరో షాక్ తగిలింది.

లోన్‌ ఎగవేత కేసులో నిందితులుగా ఉన్నారన్న విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. లోన్‌ ఎగవేసిన కేసులో శిల్పాశెట్టితో పాటు సోదరి, తల్లికి ముంబై కోర్టు సమన్లు జారీ చేసింది. ఈ మేరకు తాజాగా ముంబై కోర్టు సమన్లు జారీ.. కోర్టు కు హజరు కావాలని పేర్కొంది.

అయితే.. ఈ కేసు ఎవరు వేశారనే దానిపై ఇంకా వివరాలు తెలియ రాలేదు. వారం రోజుల్లో… శిల్పాశెట్టి కుటుంబం దీనిపై సమాధానం చెప్పాలని ముంబై కోర్టు జారీ చేసిన సమన్లలో పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news