ప్రొఫెసర్ జి. రాంరెడ్డి(పీజీఆర్ఆర్) సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అడ్మిషన్ల గడువు మార్చి 31 వరకు పెంచినట్లు ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ సీతారాం రాథోడ్ తెలిపారు. డిగ్రీలో బీఏ, బీకాం, పీజీలో ఎంబీఏ, ఎంసీఏ, ఎంఏ, ఎంకాం, ఎంఎస్సీ కోర్సులు, పీజీ డిప్లొమా కోర్సులు ఉన్నాయని పేర్కొన్నారు.
నల్లగొండ: దరఖాస్తులకు గడువు పొడగింపు
By Network
-
Read more RELATEDRecommended to you
డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య
విద్యార్థి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండల పరిధిలోని చిత్తాపూర్లో ఆలస్యంగా...
మెదక్.. గన్ పేలి బాలిక మృతి
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం వావిలాలలోని ఓ ఫామ్ హౌస్లో దారుణం...
జగిత్యాల, మెట్ పల్లిలో అటవీ పార్కులు
జగిత్యాల జిల్లాలో అర్బన్లలో అటవీ పార్కులు ఏర్పాటు కానున్నాయి. పట్టణాల్లో ఆహ్లాదం,...