సిద్ధిపేట: త్వరలో 20వేల టీచర్ల భర్తీ: మంత్రి హరీష్ రావు

-

తెలంగాణ నిరుద్యోగులకు ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు శుభవార్త చెప్పారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోందన్నారు. త్వరలోనే 20వేల ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. ఉద్యోగాల నోటిఫికేషన్లపై విపక్షాలు లేనిపోని రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు. ప్రధాని మోదీ సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న హామీ ఏమైందని బీజేపీ నేతలను నిలదీశారు.

Read more RELATED
Recommended to you

Latest news