Medak: సిద్దిపేటకు రానున్న హీరో అఖిల్ అక్కినేని

-

సిద్దిపేట వేదికగా నేటి నుండి ప్రారంభం కానున్న సీఎం కేసీఆర్ క్రికెట్ ట్రోఫీకి ముఖ్య అతిథిగా సినీ హీరో అఖిల్ అక్కినేని హజరవనున్నారు. మంత్రి హరీష్ రావు ఆధ్వర్యంలో సిద్దిపేట పట్టణంలోని ఆచార్య జయశంకర్ స్టేడియంలో అంగరంగ వైభవంగా టోర్నీ ప్రారంభం కానుంది. ఈ ట్రోపిలో 258 జట్లు, 4వేల మంది క్రీడాకారులు పాలు పంచుకొనున్నారు. ఈ ట్రోఫి సిద్దిపేట నియోజకవర్గ స్థాయిలో జరగనుంది.

Read more RELATED
Recommended to you

Latest news