రంగారెడ్డి : రూ.24.23 కోట్లతో వార్షిక బడ్జెట్

-

2022-23 వార్షిక సంవత్సరంలో గ్రాంట్లతో కలిపి రూ.24.23 కోట్ల వార్షిక ఆదాయం రంగారెడ్డి జిల్లాకు అంచనా వేసినట్లుగా స్థానిక ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ తెలిపారు. ఇందులో భాగంగా అంచనా వ్యయం రూ.2,412.19 లక్షలు, సొంత రెవెన్యూ రూ.1266.23 లక్షలు, మిగులు బడ్జెట్ రూ.24.04 లక్షలుగా అంచనా వేయగా..అత్యధికంగా వేతనాల పై రూ.410 లక్షలు పారిశుద్ధ్యానికి రూ.120.69 లక్షలు కేటాయించామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news