రంగారెడ్డి : రచయిత కందికొండ మృతి బాధాకరం: ఎంపీ రంజిత్ రెడ్డి

-

ప్రముఖ సినీ పాటల రచయిత కందికొండ యాదగిరి మృతి ఎంతో బాధాకరమని చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు గడ్డం రంజిత్ రెడ్డి అన్నారు. గత రెండు సంవత్సరాల నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఇవాళ తుది శ్వాస విడవడం సినీ లోకానికి, తెలంగాణ ప్రజానీకానికి తీరని లోటని విచారం వ్యక్తం చేశారు. వారి కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. తెలంగాణ పదజాలంతో పండుగలకు తనదైన శైలిలో పాటలు రాశారన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news