నల్లగొండ జిల్లాలో దారుణ హత్య

-

చింతపల్లి మండలం గొల్లపల్లి గ్రామం విరాట్ నగర్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. హైదరాబాద్-నాగార్జున సాగర్ రాష్ట్ర రహదారి పై ఉన్న మెట్టు మహంకాళి దేవాలయంలో దేవత కాళ్ళ విగ్రహం వద్ద ఓ వ్యక్తి మొండెం నుండి వేరు చేసిన తల పెట్టారు. గుర్తుతెలియని వ్యక్తులు ఓ వ్యక్తిని చంపి తలను అక్కడ పెట్టి వెళ్లినట్లు తెలుస్తుంది. దింతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news